Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.లక్షల్లో వేతనాలు తీసుకునే ప్రభుత్వ టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (18:42 IST)
లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. టీచర్లు వారి పిల్లలను వారే పాఠాలు చెప్పే స్కూళ్ళలో ఎందుకు చదివించడం లేదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం టీచర్ల పిల్లలు మాత్రం ప్రైవేటు స్కూళ్ళలలో విద్యాభ్యాసం చేస్తుంటారని అన్నారు. 
 
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. సీఎం జగన్ గురించి టీచర్లు వాడిన భాష సరైనది కాదన్నారు. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments