Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సాగుతోంది...

Webdunia
బుధవారం, 15 మే 2019 (21:11 IST)
మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణ జరుగుతోందని ఏపీ డీజీపీ ఠాకూర్‌ అన్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలన జరుగుతోందని.. ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. విశాఖలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో విచారణ జరుగుతోందన్నారు. 
 
డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేకమందిని అరెస్టు చేశామని.. ఒక కార్యక్రమం పేరుతో అనుమతి తీసుకుని రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన డీజీపీ.. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments