Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా, డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపం తెలిపిన ఉపముఖ్యమంత్రి

AP Deputy Chief Minister
Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:37 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడేస్తూ అడ్డంగా బుక్కవుతూ ఉంటారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. ఈసారి కూడా అదే పని చేశారు. తిరుమల ఓఎస్డీడీ డాలర్ శేషాద్రి పార్థీవ దేహానికి తిరుపతిలో నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శేషాద్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పాల్సింది పోయి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపాన్ని తెలిపారు.

 
దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు షాకయ్యారు. సాధారణంగా అయితే చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పాలని.. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపాలి. కానీ అంతా రివర్స్‌గా డిప్యూటీ సిఎం చెప్పడం అక్కడి వారిని నవ్వు తెప్పించింది. 

 
అయితే తప్పు చెప్పేసి మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేందుకు నానా బాధలు  పడ్డారు నారాయణస్వామి. ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఎన్ని తప్పులు వస్తాయేమోనని ఆలోచించి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు ఉపముఖ్యమంత్రి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments