మోదీకి వంగివంగి పాదాభివందనం చేయబోయిన సీఎం జగన్... ప్రధాని ఏం చేశారంటే?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (13:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు తిరుమల తిరుపతి దర్శించుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. ప్రధాని విమానం నుంచి కిందికి దిగగానే గులాబీల బొకేతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. 
 
ఆ తర్వాత ఆయనకు వంగి వంగి పాదాభివందనం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇది గమనించిన ప్రధాని వద్దని వారిస్తూ ఆయన భుజం తట్టారు. ఐతే సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అలాగే చేయబోగా మళ్లీ ప్రధానమంత్రి వారించారు. 
 
ఏదేమైనా పెద్దవారు వచ్చినప్పుడు ఇలా నమస్కారం చేయడం చిన్నవాళ్లకు మామూలే కదా. ఇది మన తెలుగు సంప్రదాయం కూడాను. పెద్దలను గౌరవించవలెను అన్నది మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్పే మాట కనుక సీఎం అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి నమస్కారం చేయబోయారు. పీఎం వద్దనడంతో వెనక్కి తగ్గారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments