Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 నుంచి ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన - నేడు కర్టన్‌రైజర్

Webdunia
గురువారం, 12 మే 2022 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22వ తేదీ నుంచి దావోస్ పర్యటనకు వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్)లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రుల బృందం హాజరుకానుంది. 
 
ఈ నేపథ్యంలో ఏయే అంశాలను చర్చించాలి, ఏయే రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలనే అంశంపై సీఎం జగన్ గురువారం సచివాలయంలో కర్టన్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 
 
దీనికి ఏపీ ఆర్థికశాఖామంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌తో సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశం కోసం సచివాలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments