Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానితో ఏపీ సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (12:19 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. సీఎం జగన్‌ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు. సీఎం జగన్‌ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. 
 
ప్రధాని, ఏపీ సీఎంల సమావేశం అరగంటకుపైగా సాగింది. విభజన హామీలు, సమస్యలు, పెండింగ్ నిధులపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారని సమాచారం. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో కూడా సీఎం జగన్‌ భేటీ అయ్యాక తిరిగి విజయవాడకు బయల్దేరనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments