Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ప్రజలకు చుక్కలుచూపిన ట్రాఫిక్ పోలీసులు.. సీఎం జగన్ ఆగ్రహం

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:39 IST)
తన విశాఖ పర్యటన సమయంలో స్థానిక ప్రజలకు, వాహనచోదకులకు, విమాన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేసిన విశాఖ పోలీసులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసే పనుల వల్ల తన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటూ ఆయన పోలీస్ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. 
 
కాగా, బుధవారం సీఎం జగన్ విశాఖలోని శారదాపీఠం దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా గంటలకొద్దీ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిపివేసి, దుకాణాలు మాయించి నరకం చూపించారు. గతంలో ఎన్నోసార్లు అనేకసార్లు సీఎం జగన్ విశాఖకు వచ్చారు. అపుడు కేవలం ఐదు పది నిమిషాలు మాత్రమే ట్రాఫిక్ నిలిపివేసేవారు. 
 
కానీ, ఈ దఫా ఏకంగా 2.30 గంటల మేరకు వాహనాలను నిలిపివేసి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ పోలీసులు అతి చర్యల వల్ల విమాన ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ముఖ్యంగా, ట్రాఫిక్ నిలిపివేయడంతో విమాన ప్రయాణికులు రెండు కిలోమీటర్ల మేరకు నడిచి విమానాశ్రాయానికి చేరుకోవాల్సి వచ్చింది. అలాగే, స్థానికులు తీవ్రంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీరికష్టాలు మీడియాలో ప్రధాన శీర్షికలో రావడంతో సీఎం జగన్ పోలీసుల అధికారులపై మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments