Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ప్రజలకు చుక్కలుచూపిన ట్రాఫిక్ పోలీసులు.. సీఎం జగన్ ఆగ్రహం

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:39 IST)
తన విశాఖ పర్యటన సమయంలో స్థానిక ప్రజలకు, వాహనచోదకులకు, విమాన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేసిన విశాఖ పోలీసులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసే పనుల వల్ల తన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటూ ఆయన పోలీస్ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. 
 
కాగా, బుధవారం సీఎం జగన్ విశాఖలోని శారదాపీఠం దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా గంటలకొద్దీ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిపివేసి, దుకాణాలు మాయించి నరకం చూపించారు. గతంలో ఎన్నోసార్లు అనేకసార్లు సీఎం జగన్ విశాఖకు వచ్చారు. అపుడు కేవలం ఐదు పది నిమిషాలు మాత్రమే ట్రాఫిక్ నిలిపివేసేవారు. 
 
కానీ, ఈ దఫా ఏకంగా 2.30 గంటల మేరకు వాహనాలను నిలిపివేసి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ పోలీసులు అతి చర్యల వల్ల విమాన ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ముఖ్యంగా, ట్రాఫిక్ నిలిపివేయడంతో విమాన ప్రయాణికులు రెండు కిలోమీటర్ల మేరకు నడిచి విమానాశ్రాయానికి చేరుకోవాల్సి వచ్చింది. అలాగే, స్థానికులు తీవ్రంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీరికష్టాలు మీడియాలో ప్రధాన శీర్షికలో రావడంతో సీఎం జగన్ పోలీసుల అధికారులపై మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments