Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి ఏపీ సీఎం జగన్ దంపతుల లండన్ పర్యటన

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ నెల 21వ తేదీ నుంచి లండన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న తమ కుమార్తెను చూసేందుకు వెళుతుంటారు. పైగా, ప్రతి యేటా సీఎం జగన్ దంపతులు లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు జగన్ దంపతులు లండన్‌కు వెళుతున్నారు. 
 
తన భార్య భారతీ రెడ్డితో కలిసి ఆమె ఈ నెల 21వ తేదీన లండన్‌కు బయలుదేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్‌లో గడుపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వారి వ్యక్తిగతం. గత యేడాది జగన్ కుమార్తె డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆ సమయంలో కూడా వారిద్దరూ లండన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. గతా, ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2019 నుంచి జగన్ దంపతులు క్రమం తప్పకుండా లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments