Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి ఏపీ సీఎం జగన్ దంపతుల లండన్ పర్యటన

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ నెల 21వ తేదీ నుంచి లండన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న తమ కుమార్తెను చూసేందుకు వెళుతుంటారు. పైగా, ప్రతి యేటా సీఎం జగన్ దంపతులు లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు జగన్ దంపతులు లండన్‌కు వెళుతున్నారు. 
 
తన భార్య భారతీ రెడ్డితో కలిసి ఆమె ఈ నెల 21వ తేదీన లండన్‌కు బయలుదేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్‌లో గడుపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వారి వ్యక్తిగతం. గత యేడాది జగన్ కుమార్తె డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆ సమయంలో కూడా వారిద్దరూ లండన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. గతా, ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2019 నుంచి జగన్ దంపతులు క్రమం తప్పకుండా లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments