Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి ఏపీ సీఎం జగన్ దంపతుల లండన్ పర్యటన

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ నెల 21వ తేదీ నుంచి లండన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న తమ కుమార్తెను చూసేందుకు వెళుతుంటారు. పైగా, ప్రతి యేటా సీఎం జగన్ దంపతులు లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు జగన్ దంపతులు లండన్‌కు వెళుతున్నారు. 
 
తన భార్య భారతీ రెడ్డితో కలిసి ఆమె ఈ నెల 21వ తేదీన లండన్‌కు బయలుదేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్‌లో గడుపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వారి వ్యక్తిగతం. గత యేడాది జగన్ కుమార్తె డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆ సమయంలో కూడా వారిద్దరూ లండన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. గతా, ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2019 నుంచి జగన్ దంపతులు క్రమం తప్పకుండా లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments