Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు-నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన, బాధితులకు పరామర్శ

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:11 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు తీవ్ర నష్టం చవిచూసాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబరు 2,3 తేదీల్లో ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

 
డిసెంబరు 2న రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నష్టాలను పరిశీలిస్తారు. బాధితులను పరామర్శిస్తారు.

 
మరుసటి రోజు ఉదయం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. నెల్లూరులో భారీ వర్షానికి జాతీయ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు సమర్పించే నివేదికలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments