Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చటగా మూడోసారి.. బందరు పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

Webdunia
సోమవారం, 22 మే 2023 (10:05 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. బందరు పోర్టుకు 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే పోర్టుకు 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ శంకుస్థాపన చేస్తున్నారు.  
 
రెండున్నరేళ్లలో ఈ పోర్టును పూర్తి చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం సీఎం జగన్ మచిలీపట్నం చేరుకుని.. అక్కడ నుంచి తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. ఆపై బందరు పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేస్తారు. ఈ ప్రాజెక్టు రూ.5.156 కోట్లతో నిర్మితం కానుంది. 
 
ఇప్పటికే భూసేకరణ పూర్తయ్యింది. బందరు పోర్టు కోసం 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments