Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చటగా మూడోసారి.. బందరు పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

Webdunia
సోమవారం, 22 మే 2023 (10:05 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. బందరు పోర్టుకు 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే పోర్టుకు 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ శంకుస్థాపన చేస్తున్నారు.  
 
రెండున్నరేళ్లలో ఈ పోర్టును పూర్తి చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం సీఎం జగన్ మచిలీపట్నం చేరుకుని.. అక్కడ నుంచి తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. ఆపై బందరు పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేస్తారు. ఈ ప్రాజెక్టు రూ.5.156 కోట్లతో నిర్మితం కానుంది. 
 
ఇప్పటికే భూసేకరణ పూర్తయ్యింది. బందరు పోర్టు కోసం 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments