Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చటగా మూడోసారి.. బందరు పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

Webdunia
సోమవారం, 22 మే 2023 (10:05 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. బందరు పోర్టుకు 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే పోర్టుకు 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ శంకుస్థాపన చేస్తున్నారు.  
 
రెండున్నరేళ్లలో ఈ పోర్టును పూర్తి చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం సీఎం జగన్ మచిలీపట్నం చేరుకుని.. అక్కడ నుంచి తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. ఆపై బందరు పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేస్తారు. ఈ ప్రాజెక్టు రూ.5.156 కోట్లతో నిర్మితం కానుంది. 
 
ఇప్పటికే భూసేకరణ పూర్తయ్యింది. బందరు పోర్టు కోసం 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments