Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా సీఎందే బాధ్యత

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:13 IST)
ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా, సీఎం జగన్ బాధ్యత వహించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారని, దానిని తట్టుకోలేకనే అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నంకు  పాల్పడిందన్నారు.
 
పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ కోసం ఇంకెంతమంది మైనార్టీలను బలిగొంటారని నిలదీశారు. 
 
ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా, సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి అక్బర్ బాషా భూమిని కబ్జా చేస్తే, ఎన్​కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించటం దారుణమని మండిపడ్డారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారన్నారు. బాషా కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments