Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (12:46 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడుకు సమీపంలోని యర్లపాడు మండలం వంకాయలపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ యూనిట్‌ను ఐటీసీ సంస్థ రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించింది. మొత్తం 6.2 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఈ స్పైసెస్ పార్కును అభివృద్ధి చేశారు. 
 
ఈ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, ఈ యూనిట్ వల్ల 14 వేల మంది రైతులు లబ్ధి పొందవచ్చన్నారు. పైగా, రెండో యూనిట్‌ను కూడా సద్ధం చేసేందుకు ఐటీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఏపీ రైతులకు అండగా నిలబడేందుకు ఐటీసీ కంపెనీ ముందుకు రావడం సంతోషంగా ఉన్నారు. 
 
అదేసమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) కూడా రైతు జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల కాలంలో ఏపీలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం జగన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments