Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాజెక్టుల వద్ద నిద్రపోయా... పరుగెత్తిస్తున్నా... సీఎం చంద్రబాబు

అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు, వారికి నీటి సదుపాయాన్ని అందించేందుకు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామనీ, వీటి కోసం నేను ప్రాజెక్టుల వద్దే నిద్రపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. "

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (21:49 IST)
అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు, వారికి నీటి సదుపాయాన్ని అందించేందుకు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామనీ, వీటి కోసం నేను ప్రాజెక్టుల వద్దే నిద్రపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. " 1100 నెంబరుతో ఓ పరిష్కార వేదికను ఏర్పాటు చేశాను. మీ అభిప్రాయాలు అడుగుతున్నా... 18 శాతం మందే స్పందించారు. మిగిలినవాళ్ల ఫోన్లు చాలా బిజీగా వుంటున్నాయి. 
 
మీ సమస్యలను, కష్టాలను నాకు చెబితే వెంటనే పరిష్కరిస్తా. నాపై మీ అభిమానం రోజురోజుకీ పెరుగుతోంది. సంపద సృష్టిస్తా. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తా. పాదయాత్ర ఇక్కడ నుంచే మొదలుపెట్టాను. రైతాంగం కోసం రైతు రుణ మాఫీ కూడా ఇక్కడ నుంచే మొదలుపెట్టాను. రూ.24 వేల కోట్లు మాఫీ చేశాము. 
 
డ్వాక్రా సంఘాల సృష్టికర్తను నేనే. ఒక్కొక్క సభ్యురాలికి రూ.10 వేలు ఇస్తాను. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అక్కడే నిద్రపోయాననీ, పనులు పూర్తి చేసేందుకు పరుగెత్తిస్తున్నానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments