70 మందితో తెదేపా తొలి అభ్యర్థుల జాబితానా? నాన్సెన్స్... ఎవరు?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (14:10 IST)
పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ 70 మందితో తొలి అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిందంటూ గత ఏడాది నుంచి మీడియాలో ఒకటే హోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బాబు షాకిస్తున్నారనీ, వారి సీట్లు గల్లంతవుతాయని ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కదిలిస్తే.. వాటిజ్ దిస్ నాన్సెన్స్... మీకు ఎవరు చెప్పారు ఈ విషయం. మా స్థానాల్లో మేము చాలా బలంగా వున్నాం. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు గారికి మా పట్ల పూర్తి విశ్వాసం వుందని అంటున్నారు. అసలు ఇలాంటి గాలి వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడుతున్నారు. మరి ఈ వార్త ఎలా వచ్చిందన్నది సస్పెన్సుగా వుంది. 
 
ఇకపోతే ఏపీ అసెంబ్లీ 175 స్థానాలకు గాను వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం వుంది. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో మునిగిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments