Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈఓకు చేతులు జోడించి దణ్ణం పెట్టిన సీఎం...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఐఎఎస్‌‍ అధికారికి. అలా ఇలా కాదు దేశ ప్రథమ పౌరుడికి ఎలాగైతే దణ్ణం పెడతారో.. అలాగే చంద్రబాబు ఆ ఐఎఎస్‌కు దణ్

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (14:29 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఐఎఎస్‌‍ అధికారికి. అలా ఇలా కాదు దేశ ప్రథమ పౌరుడికి ఎలాగైతే దణ్ణం పెడతారో.. అలాగే చంద్రబాబు ఆ ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
 
తిరుపతి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతిని తిరుమలలో బస చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్, టిటిడి ఈఓతో పాటు పలువురు మంత్రులు, అధికారులు వెళ్ళారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరూ ఒకే గదిలో ఉన్నారు. ఆ గదిలోకి టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ లోపలికి వస్తుండగా చంద్రబాబునాయుడు రెండు చేతులు జోడించి నమస్కరించారు. 
 
ఈఓ మాత్రం వికటాట్టహాసంతో చంద్రబాబు నాయుడును పలుకరించి ఆ తర్వాత అక్కడ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఒక ముఖ్యమంత్రి  ఐఎఎస్‌కు నమస్కరిస్తే ఆయన కనీసం తిరిగి నమస్కరించకుండా వెళ్ళిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments