Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనని చంద్రబాబు.. ఎందుకు...?

ఎన్ని పనులున్నా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు పాల్గొనాలి. ఉదయం 7గంటలకే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలి. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనల

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (16:57 IST)
ఎన్ని పనులున్నా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు పాల్గొనాలి. ఉదయం 7గంటలకే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలి. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు. అందుకు ప్రధాన కారణం ఆయన దావోస్ పర్యటనలో ఉండడమే. 
 
ఇప్పటికే విదేశీ పర్యటనలలో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమరావతి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో చివరకు చంద్రబాబు దావోస్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. సాయంత్రం తరువాత చంద్రబాబు అమరావతికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments