Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనని చంద్రబాబు.. ఎందుకు...?

ఎన్ని పనులున్నా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు పాల్గొనాలి. ఉదయం 7గంటలకే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలి. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనల

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (16:57 IST)
ఎన్ని పనులున్నా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు పాల్గొనాలి. ఉదయం 7గంటలకే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలి. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు. అందుకు ప్రధాన కారణం ఆయన దావోస్ పర్యటనలో ఉండడమే. 
 
ఇప్పటికే విదేశీ పర్యటనలలో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమరావతి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో చివరకు చంద్రబాబు దావోస్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. సాయంత్రం తరువాత చంద్రబాబు అమరావతికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments