Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఒడిపై నకిలీ ట్వీట్ షేరింగ్ - టీడీపీ మహిళా నేతకు నోటీసులు

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా నేత గౌతు శిరీషకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిదని, ఈ యేడాది ఆ రెండు పథకాలకు డబ్బులు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ పోస్టును ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ నకిలీ పోస్టును పెట్టిన వారిని వదిలివేసి.. దాన్ని షేర్ చేసిన టీడీపీ మహిళా నేత శిరీషకు సీఐడీ పోలీసులు ఇపుడు నోటీసులు పంపించడం గమనార్హం. 
 
పైగా, సోమవారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని అందులో కోరారు. ఇదిలావుంటే, ఇదే తరహా ఆరోపణలపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐటీడీసీ కోఆర్డినేటర్ అప్పిని వెంకటేష్‌ను నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆయన వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించి పంపించి వేశారు. 

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments