Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు మంత్రులు ఔట్? లోకేష్, అఖిలప్రియ మినిస్టర్స్... ఇంకా 9 మంది...

అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుత

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (21:30 IST)
అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుతున్నాయి. కాగా నారా లోకేష్, అఖిల ప్రియ పేర్లు కొత్త జాబితాలో ఖరారయ్యాయి. 
 
కొత్తగా ప్రమాణం చేసే మంత్రులు 9.22 నిమిషాలకు చేయనున్నారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో ఈ కార్యక్రమం జరుపనున్నారు. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా 11 మందిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments