Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 11న ఏపీ కేబినెట్ భేటీ

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (20:12 IST)
ఈ నెల 11న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని మొద‌టి బ్లాకులో ఆ రోజున ఉద‌యం 11 గంట‌లకు రాష్ట్ర మంత్రివ‌ర్గం భేటీ కానుంది.

ఈ ‌నేప‌ధ్యంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంట‌ల‌లోపు ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ విభాగాల‌కు సంబంధించిన ప్ర‌తిపాదిత అంశాల‌ను పంపించాల‌ని సీఎస్ కార్యాల‌యం ఆదేశించింది.
 
బియ్యం సంచి నమూనా పరిశీలన:
నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం లబ్ధిదార్లకు ఉచితంగా ఇవ్వనున్న సంచి నమూనాను తాడేప‌ల్లిలోని విడిది కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ బుధవారం పరిశీలించారు. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ  కమిషనర్, ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్‌ సీఎంకు ఈ నమూనాను చూపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments