Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 11న ఏపీ కేబినెట్ భేటీ

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (20:12 IST)
ఈ నెల 11న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని మొద‌టి బ్లాకులో ఆ రోజున ఉద‌యం 11 గంట‌లకు రాష్ట్ర మంత్రివ‌ర్గం భేటీ కానుంది.

ఈ ‌నేప‌ధ్యంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంట‌ల‌లోపు ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ విభాగాల‌కు సంబంధించిన ప్ర‌తిపాదిత అంశాల‌ను పంపించాల‌ని సీఎస్ కార్యాల‌యం ఆదేశించింది.
 
బియ్యం సంచి నమూనా పరిశీలన:
నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం లబ్ధిదార్లకు ఉచితంగా ఇవ్వనున్న సంచి నమూనాను తాడేప‌ల్లిలోని విడిది కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ బుధవారం పరిశీలించారు. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ  కమిషనర్, ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్‌ సీఎంకు ఈ నమూనాను చూపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments