Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సైనికుల‌పై రక్షణ మంత్రికి లేఖ పంపిన ఏపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన తరువాత మాజీ సైనికులకు సంబంధించిన పెండింగ్ సమస్యల‌ను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి ఏపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు తీసుకెళ్ళారు. మాజీ సైనికులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపి బిజెపికి తెలియజేసిన సమస్యలు ఆధారంగా ఒక లేఖను కేంద్ర మంత్రికి పంపారు. ఆర్మీబెటాలియన్ హెడ్ క్వార్టర్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం, టోల్ గేట్ లో ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా మాజీ సైనికుల వాహనాలు కు టోల్ గేట్ రాయితీ వర్తింప చేయాల‌ని డిమండు చేశారు.

మిలట్రీ డిస్పెన్సరీలలో ఫార్మశీ సౌకర్యం ఇక్కడ ప్రాంతాల్లో మెరుగుపర్చాలన్న అంశాలను  సోమువీర్రాజు ఆ లేఖలో ప్రస్తావించారు. త్వరలో ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి  రాజ్ నాథ్ సింగ్ ని కలసి మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాజీ సైనికులకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments