Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సైనికుల‌పై రక్షణ మంత్రికి లేఖ పంపిన ఏపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన తరువాత మాజీ సైనికులకు సంబంధించిన పెండింగ్ సమస్యల‌ను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి ఏపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు తీసుకెళ్ళారు. మాజీ సైనికులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపి బిజెపికి తెలియజేసిన సమస్యలు ఆధారంగా ఒక లేఖను కేంద్ర మంత్రికి పంపారు. ఆర్మీబెటాలియన్ హెడ్ క్వార్టర్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం, టోల్ గేట్ లో ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా మాజీ సైనికుల వాహనాలు కు టోల్ గేట్ రాయితీ వర్తింప చేయాల‌ని డిమండు చేశారు.

మిలట్రీ డిస్పెన్సరీలలో ఫార్మశీ సౌకర్యం ఇక్కడ ప్రాంతాల్లో మెరుగుపర్చాలన్న అంశాలను  సోమువీర్రాజు ఆ లేఖలో ప్రస్తావించారు. త్వరలో ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి  రాజ్ నాథ్ సింగ్ ని కలసి మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాజీ సైనికులకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments