Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాం : సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 9 మే 2022 (15:49 IST)
వచ్చే 2024లో జరిగే ఎన్నికల కోసం పెట్టుకునే పొత్తులపై తాము ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలతో తాము పొత్తులో ఉన్నామన్నారు. 
 
అయితే, తెలుగుదేశం పార్టీతో జనసేన కలుస్తుందో లేదో జనసేన నేతలనే అడగాలని ఆయన కోరారు. తమ పార్టీని, తమ పార్టీ నేతలను అనవసరంగా దుర్భాషలాడుతున్న కాకినాడ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆటలను సాగినివ్వబోమన్నారు. 
 
శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. అనంతపురం జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని హత్యాచారం చేసిన నిందితుడు సాధిక్‌ను పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments