Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాం : సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 9 మే 2022 (15:49 IST)
వచ్చే 2024లో జరిగే ఎన్నికల కోసం పెట్టుకునే పొత్తులపై తాము ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలతో తాము పొత్తులో ఉన్నామన్నారు. 
 
అయితే, తెలుగుదేశం పార్టీతో జనసేన కలుస్తుందో లేదో జనసేన నేతలనే అడగాలని ఆయన కోరారు. తమ పార్టీని, తమ పార్టీ నేతలను అనవసరంగా దుర్భాషలాడుతున్న కాకినాడ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆటలను సాగినివ్వబోమన్నారు. 
 
శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. అనంతపురం జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని హత్యాచారం చేసిన నిందితుడు సాధిక్‌ను పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments