Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో పులస చేపల ప్రవాహం - మళ్లీ దొరికింది.. ధర రూ.23 వేలు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (08:42 IST)
ఇటీవలికాలంలో గోదావరి నదిలో పులస చేపల ప్రవాహం అధికంగా కనిపిస్తుంది. దీంతో ఈ చేపలను పట్టుకునేందుకు జాలర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఓ పులస చేప లభించింది. దీని ధర రూ.23 వేల పలికింది. 
 
గత వారం యానాం మార్కెట్‌లో గత వారం రెండు కేజీల బరువురున్న పులస చేప రూ.19 వేలకు పార్వతి అనే మహిళ కొనుగోలు చేసి దాన్ని మరో వెయ్యి లాభంతో రూ.20 వేలకు విక్రయించింది. ఈ చేపను భైరవపాలెంకు చెందిన వ్యక్తిని దానిని రూ.20 వేలకు అమ్మేశారు. తాజాగా బరువున్న చేపకు అంతకుమించిన ధర పలికింది. 
 
ఓ జాలరికి చెందిన చిక్కిన రెండు కిలోల బరువున్న పులసను ఆదివారం సాయంత్రం స్థానిక రాజీవ్ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద వేలం వేశారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ.22 వేలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దానిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలి టి కొత్తపల్లి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేలకు కొనుగోలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments