Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవసాయాభివృద్దితో మరో హరిత విప్లవం: మంత్రి కన్నబాబు

Webdunia
గురువారం, 15 జులై 2021 (08:40 IST)
సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యవసాయ, అనుబంధ రంగాల సంక్షేమ పధకాలతో మరో హరిత విప్లవం మొదలైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి  రైతుల అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి రైతులకు రెట్టింపు ఆదాయం కలిగేలా మరో వైపు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గత రెండు సంవత్సరాలలో రైతుల కోసం సుమారు 83వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ఆయన తెలిపారు .
 
రైతుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో  సుమారు 10800 RBKలు పనిచేస్తున్నాయని , వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు .ఈ నూతన ఉత్పాదన నానో యూరియాను కూడా RBKల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్ సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనివెళ్లి తగు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments