Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఓవైపు.. వరుణుడు మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (12:57 IST)
దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. మరోవైపు వరణుడు భయపెడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం నివర్ తుఫాన్ వల్ల ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. నివర్ ధాటికి రెండు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా పంట నష్టం ఏర్పడింది. తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
తుఫాన్ బురివీ వల్ల ఈ నెల 4వ తేదీ నుండి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలకు రాష్ట్రాలకు చేరుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments