Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపిలోకి మరో 20 మంది టిడిపి ముఖ్య నేతలు..!

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (20:43 IST)
ఎన్నికలు  సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపిలు వైసిపిలోకి వెళ్ళగా, మరో మంత్రి అలాగే ఎమ్మెల్యేలు, పార్టీలోని ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్రమంత్రి కూడా టిడిపిని వీడే ఆలోచనలో ఉన్నారట.
 
ఇది నిజంగా టిడిపికి పెద్ద షాకే అంటున్నారు విశ్లేషకులు. సర్వేలన్నీ వైసిపికి అనుకూలంగా రావడం... ఈసారి జగన్ సిఎం కావడమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీట్లు ఇవ్వడంలో బాబు ఆలస్యం చేస్తుండటంతో నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు కొంతమంది సీనియర్ నేతలకు బెర్త్‌లను బాబు కన్ఫామ్ చేయకపోవడం కూడా పార్టీని నేతలు వీడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పార్టీని వీడి వెళ్ళిపోతున్న నేతలను చంద్రబాబు బుజ్జగించి సీటు ఇచ్చి ఆపుతారా.. లేకుంటే లైట్ తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments