వైసిపిలోకి మరో 20 మంది టిడిపి ముఖ్య నేతలు..!

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (20:43 IST)
ఎన్నికలు  సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపిలు వైసిపిలోకి వెళ్ళగా, మరో మంత్రి అలాగే ఎమ్మెల్యేలు, పార్టీలోని ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్రమంత్రి కూడా టిడిపిని వీడే ఆలోచనలో ఉన్నారట.
 
ఇది నిజంగా టిడిపికి పెద్ద షాకే అంటున్నారు విశ్లేషకులు. సర్వేలన్నీ వైసిపికి అనుకూలంగా రావడం... ఈసారి జగన్ సిఎం కావడమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీట్లు ఇవ్వడంలో బాబు ఆలస్యం చేస్తుండటంతో నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు కొంతమంది సీనియర్ నేతలకు బెర్త్‌లను బాబు కన్ఫామ్ చేయకపోవడం కూడా పార్టీని నేతలు వీడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పార్టీని వీడి వెళ్ళిపోతున్న నేతలను చంద్రబాబు బుజ్జగించి సీటు ఇచ్చి ఆపుతారా.. లేకుంటే లైట్ తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments