Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపిలోకి మరో 20 మంది టిడిపి ముఖ్య నేతలు..!

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (20:43 IST)
ఎన్నికలు  సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపిలు వైసిపిలోకి వెళ్ళగా, మరో మంత్రి అలాగే ఎమ్మెల్యేలు, పార్టీలోని ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్రమంత్రి కూడా టిడిపిని వీడే ఆలోచనలో ఉన్నారట.
 
ఇది నిజంగా టిడిపికి పెద్ద షాకే అంటున్నారు విశ్లేషకులు. సర్వేలన్నీ వైసిపికి అనుకూలంగా రావడం... ఈసారి జగన్ సిఎం కావడమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీట్లు ఇవ్వడంలో బాబు ఆలస్యం చేస్తుండటంతో నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు కొంతమంది సీనియర్ నేతలకు బెర్త్‌లను బాబు కన్ఫామ్ చేయకపోవడం కూడా పార్టీని నేతలు వీడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పార్టీని వీడి వెళ్ళిపోతున్న నేతలను చంద్రబాబు బుజ్జగించి సీటు ఇచ్చి ఆపుతారా.. లేకుంటే లైట్ తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments