Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా మొబైల్ క్యాంటీన్.. రూ.2లకే మాంసాహార భోజనం

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (14:28 IST)
ఏపీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు రెండు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మంగళవారానికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రెండు రూపాయలకే మాంసాహార భోజనాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందించారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.  
 
ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు రూపాయలకే మాంసాహార భోజనంతో పాటు కోడిగుడ్డు, స్వీటును కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని ఇకపై కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మూసివేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments