Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 16 మంది ఐపీఎస్‌లకు షాక్... మెమోలు జారీ చేసిన ఏపీ డీజీపీ!!

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (14:40 IST)
గత వైకాపా ప్రభుత్వంలో వైకాపా మంత్రులు, అధికార నేతల ఒత్తిడికి తలొగ్గి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఐపీఎస్ అధికారులు ఎదురయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ప్రస్తుతం వెయిటింగ్‌ జాబితాలో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు జారీ చేశారు.
 
వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేనివారికి మెమోలు ఇచ్చారు. పీఎస్సార్‌ ఆంజనేయులు, సునీల్‌కుమార్‌ సహా 16 మందికి మెమోలు జారీ చేశారు. సంజయ్‌, కాంతిరాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్‌ గున్ని, రవిశంకర్‌ రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్‌ పటేల్‌, పాలరాజుకు మెమోలు ఇచ్చారు. 
 
ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి రోజూ ప్రధాన కార్యాలయంలో రిపోటు చేయాలని డీజీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, పైన పేర్కొన్న అధికారులు వైకాపా ప్రభుత్వంలో ఇష్టాను రీతిలో అఖిల భారత సర్వీసులకు విరుద్ధంగా నడుచుకుని ఇపుడు సమస్యలను ఎదుర్కొంంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments