వైఎస్ షర్మిలకు వలస కూలీ షాకింగ్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (20:16 IST)
రాజన్న రాజ్యం స్థాపిద్దామని చెబుతూ తెలంగాణా రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు షర్మిళ. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాదయాత్రలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ మాత్రం అలసిపోకుండా తన పాదయాత్రను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

 
అడుగడుగునా పాదయాత్రలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు షర్మిళ. నిరుద్యోగ సమస్యపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అలాగే రైతు సమస్యలపై కూడా గళమెత్తుతున్నారు. 

 
షర్మిళ పాదయాత్రను అధికారపార్టీ నేతలతో పాటు మిగిలిన పార్టీలు కాంగ్రెస్, బిజెపిలు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో షర్మిళ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే పాదయాత్రలో షర్మిళ అనూహ్యరీతిలో ఒక వలసకూలీ నుంచి ఇబ్బంది పడాల్సి వచ్చింది.

 
వలసకూలీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. రాజన్న రాజ్యం తెస్తానయ్యా అంటూ ఒక వలకూలీ దగ్గరకు వెళ్ళారట షర్మిళ. దీంతో ఆ కూలీ షర్మిళను తదేకంగా చూస్తూ మేమంతా పనికి రాష్ట్రాన్ని వదిలి వలస వచ్చేశాము.

 
ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఉన్నాము. దీంతో షర్మిళకు ఏం చెప్పాలో అర్థం కాక మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments