వైఎస్ షర్మిలకు వలస కూలీ షాకింగ్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (20:16 IST)
రాజన్న రాజ్యం స్థాపిద్దామని చెబుతూ తెలంగాణా రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు షర్మిళ. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాదయాత్రలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ మాత్రం అలసిపోకుండా తన పాదయాత్రను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

 
అడుగడుగునా పాదయాత్రలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు షర్మిళ. నిరుద్యోగ సమస్యపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అలాగే రైతు సమస్యలపై కూడా గళమెత్తుతున్నారు. 

 
షర్మిళ పాదయాత్రను అధికారపార్టీ నేతలతో పాటు మిగిలిన పార్టీలు కాంగ్రెస్, బిజెపిలు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో షర్మిళ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే పాదయాత్రలో షర్మిళ అనూహ్యరీతిలో ఒక వలసకూలీ నుంచి ఇబ్బంది పడాల్సి వచ్చింది.

 
వలసకూలీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. రాజన్న రాజ్యం తెస్తానయ్యా అంటూ ఒక వలకూలీ దగ్గరకు వెళ్ళారట షర్మిళ. దీంతో ఆ కూలీ షర్మిళను తదేకంగా చూస్తూ మేమంతా పనికి రాష్ట్రాన్ని వదిలి వలస వచ్చేశాము.

 
ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఉన్నాము. దీంతో షర్మిళకు ఏం చెప్పాలో అర్థం కాక మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments