Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో..?

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (20:15 IST)
ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో ఓ ప్రియుడు త‌న ప్రియురాలిని క‌త్తితో గొంతు కోసి హ‌త్య చేసిన ఘటన రామ‌గిరి మండల ప‌రిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేకే న‌గ‌ర్‌కు చెందిన గొడుగు అంజ‌లి(18), రాజు(22) అనే యువ‌కుడు గ‌త మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. 
 
అయితే అంజ‌లి డిగ్రీ చ‌దువుతుండ‌గా, రాజు 8-ఇంక్లైన్ కాల‌నీలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని రాజు.. అంజ‌లిపై గ‌త కొద్ది రోజుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చాడు. డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుందామ‌ని అంజ‌లి రాజుకు స‌ర్దిచెప్పింది.
 
ఇప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని రాజు ఒత్తిడి తేవ‌డంతో.. ఇటీవ‌ల వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ కూడా చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సాయంత్రం అంజ‌లి ఇంటికి చేరుకున్న రాజు.. ఆమె గొంతును క‌త్తితో కోసి హ‌త్య చేసి పారిపోయాడు. ఈ హ‌త్య ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments