ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో..?

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (20:15 IST)
ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో ఓ ప్రియుడు త‌న ప్రియురాలిని క‌త్తితో గొంతు కోసి హ‌త్య చేసిన ఘటన రామ‌గిరి మండల ప‌రిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేకే న‌గ‌ర్‌కు చెందిన గొడుగు అంజ‌లి(18), రాజు(22) అనే యువ‌కుడు గ‌త మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. 
 
అయితే అంజ‌లి డిగ్రీ చ‌దువుతుండ‌గా, రాజు 8-ఇంక్లైన్ కాల‌నీలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని రాజు.. అంజ‌లిపై గ‌త కొద్ది రోజుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చాడు. డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుందామ‌ని అంజ‌లి రాజుకు స‌ర్దిచెప్పింది.
 
ఇప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని రాజు ఒత్తిడి తేవ‌డంతో.. ఇటీవ‌ల వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ కూడా చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సాయంత్రం అంజ‌లి ఇంటికి చేరుకున్న రాజు.. ఆమె గొంతును క‌త్తితో కోసి హ‌త్య చేసి పారిపోయాడు. ఈ హ‌త్య ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments