Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:22 IST)
మార్చి3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ ప్రకటించారు. ఆంధ్ర వర్శిటీ పరిరక్షణ కోసం ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన ప్రకటించారు. 
 
యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని మీడియాతో మాట్లాడుతూ.. జీవీ హర్షకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికే వర్శిటీలో పెద్దపీట వేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. 
 
రిటైర్ అయిన ఉద్యోగిని తిరిగి రిజిస్ట్రార్‌గా నియమించిన చరిత్ర ఏ యూనివర్శిటీలోనూ లేదని హర్షకుమార్ తెలిపారు. యూనివర్శిటీలో జరుగుతోన్న అక్రమాలపై ప్రశ్నిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments