Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీ నివేదిక ఇవ్వకున్నా ఇబ్బంది లేద‌ని...నేనెపుడ‌న్నా?

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:43 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉద్యోగుల పి.ఆర్.సి. నివేదిక చుట్టూ ఇపుడు ఉద్యోగ సంఘాల రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. చివ‌రికి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె  వెంకటరామిరెడ్డి ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను అనిన మాటల‌ను తాను అన్న‌ట్లు ఆ ప‌త్రిక ప్ర‌చురించ‌డం అన్యాయ‌మ‌ని చెప్పారు.
 
 
ఆంధ్రజ్యోతి దినపత్రికలో "పీఆర్సీ నివేదిక ఇవ్వకున్న ఇబ్బంది లేదు" అనే శీర్షికతో నా గురించి ప్రచురించిన కథనం అవాస్తవం. నేను చెప్పని  మాటలను చెప్పినట్లుగా ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.  పి.ఆర్.సి. నివేదిక బయట పెట్టకుండా  పి.ఆర్.సి. అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి కచ్చితంగా పి.ఆర్.సి. నివేదిక బయట పెట్టాల్సిందే అని మేము మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ అసత్య  కథనాన్ని ప్రచురించడం బాధాకరం.   ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయాన్ని  తన రేపటి సంచికలో ప్రముఖంగా ప్రచురించడంతో పాటు  పశ్చాత్తాపం వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నామ‌ని కె  వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments