Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వమా నీవెక్కడ అంటూ ప్రశ్నస్తున్న స్పీకర్ కోడెల

ఇటీవలికాలంలో సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు ఘోరాలపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. సమాజంలో రోజురోజుకు మానవత్వం కరువై పోతోందని మథనపడుతున్నారు. విశాఖపట్నంలో పద్మశ్రీ ప్రొఫెసర్ రామకృష

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (11:56 IST)
ఇటీవలికాలంలో సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు ఘోరాలపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. సమాజంలో రోజురోజుకు మానవత్వం కరువై పోతోందని మథనపడుతున్నారు. విశాఖపట్నంలో పద్మశ్రీ ప్రొఫెసర్ రామకృష్ణారావు రచించిన ‘గాంధీ ధర్మ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ భరత్, స్వచ్ఛ భరత్, గాంధీజీ సింద్ధాంతాలని ఇప్పటికీ వీటిలో మనం వెనుకబడి ఉన్నామన్నారు. దేశం గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించాలన్నారు. అంహిసా మార్గంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గాంధీజీ ఒకేతాటిపైన నడపగలిగారని తెలిపారు. 
 
బ్రిటీష్‌వారు మహాత్మా గాంధీని చూసి బయపడ్డారంటే అదే అహింసకు ఉన్న గొప్పతనమని… ఆయన అప్పుడే చెప్పారు స్వేచ్ఛ భరత్ ఎంత ముఖ్యమో స్వచ్ఛ భరత్ అంతే ముఖ్యమని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments