బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు ష్విప్ట్ డిజైర్ కార్లు... ఆంధ్రా సీఎం ఆఫర్

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు ష్విఫ్ట్ డిజైర్ కార్లను అందజేయనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ కార్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుకరించనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగే ఓ కార్యక్రమంలో 30 మంది ష్విఫ్ట్ డిజైర్ కార్లను ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్ల కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో లబ్దిదారుడు 10 శాతం భరించాల్సివుంటుంది. మరో రెండు లక్షల రూపాయల రాయితీని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిణ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నెలవారీ ఈఎంఐలలో చెల్లించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments