Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' చిత్రం చూస్తూ అభిమాని మృతి (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (15:39 IST)
అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" చిత్రం చూస్తూ వీరాభిమాని ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాయదుర్గంలో 'పుష్ప-2' సినిమా ప్రదర్శిస్తున్న థియేటరులో ముద్దానప్ప అనే ప్రేక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
షో ముగిశాక కూడా సీటులో అలానే కూర్చొని ఉండటంతో ప్రేక్షకులు అనుమానించి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ముద్దానప్ప అచేతనస్థితిలో పడిపువుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ముద్దానప్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు, ముద్దానప్ప తొక్కిసలాట వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments