Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ముగియనున్న లాక్డౌన్ ఆంక్షలు : నేడు సీఎం జగన్ నిర్ణయం!

Webdunia
సోమవారం, 31 మే 2021 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, కర్ఫ్యూ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ ఆంక్షలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. 
 
మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన అనంతరం కోవిడ్‌పై సీఎం సమీక్షించనున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని కొనసాగిస్తారా? లేక మరో గంట సమయం సడలింపు ఇస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments