Webdunia - Bharat's app for daily news and videos

Install App

50:50 నిష్పత్తిలో కాదు 70:30 నిష్పత్తిలో జలాలు కేటాయించాలి : ఏపీ లేఖ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (16:10 IST)
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధికి 70:30 నిష్పత్తిలో రెండు తెలుుగు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వం మరోమారు లేఖరాసింది. ఈ నీటిని 50:50 నిష్పత్తిలో నీటిని కేటాయించాలంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఏపీ అభిప్రాయాన్ని కేఆర్ఎంబీ కోరగా, దీనికి ఏపీ సర్కారు ఓ లేఖ రాసింది. 
 
2021-22 గాను 70:30 నిష్పత్తిల్లోనే కృష్ణా జలాల పంపకం జరగాలని ప్రస్తావించించింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలపై కేఆర్‌ఎంబీ లేఖకు ప్రత్యుత్తరం ఇచ్చింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ డిమాండ్ చేయగా.. తెలంగాణ చేసిన డిమాండ్‌పై కేఆర్‌ఎంబీ ఏపీ అభిప్రాయం కోరింది. 
 
ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని ఏపీ అభిప్రాయపడింది.  మరోవైపు కేఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 27నే ఈ సమావేశం జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు 1కు వాయిదా వేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments