Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు.. ఎక్కడో తెలుసా?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (11:50 IST)
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డైక్​మన్ ఆడిటోరియంలో జరగనుంది. డిసెంబర్ 1న ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
 
రాష్ట్రంలోని 530 మంది న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. కేసుల సత్వర విచారణలు, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించటం, కక్షిదారులు, న్యాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి న్యాయాధికారుల సూచనలు పంచుకోవడానికి వీలుగా వీళ్లందరిని ఒకే వేదికపైకి తీసుకురావాలని... హైకోర్టు సీజే కృతనిశ్చయంతో ఉన్నారని హైకోర్టు ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ తెలిపారు. జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ బడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments