Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లడ్ మూన్ : నరబలికి యత్నం.. ఎక్కడ?

సుదీర్ఘ చంద్రగ్రహణం రోజున నరబలికి యత్నించారు మంత్రగాళ్లు. ప్రపంచం మొత్తం ఖగోళ అద్భుతాన్ని వీక్షిస్తుంటే మరోవైపు మంత్రగాళ్ళు మాత్రం నరబలికి శాయశక్తులా ప్రయత్నించారు. దీనికి కారణం సంపూర్ణ చంద్రగ్రహణం రో

Webdunia
శనివారం, 28 జులై 2018 (09:04 IST)
సుదీర్ఘ చంద్రగ్రహణం రోజున నరబలికి యత్నించారు మంత్రగాళ్లు. ప్రపంచం మొత్తం ఖగోళ అద్భుతాన్ని వీక్షిస్తుంటే మరోవైపు మంత్రగాళ్ళు మాత్రం నరబలికి శాయశక్తులా ప్రయత్నించారు. దీనికి కారణం సంపూర్ణ చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే శక్తులు వస్తాయని నమ్మి ఈ దారుణానికి పాల్పడేందుకు యత్నించారు. ఇది కృష్ణా జిల్లా నూజివీడు మండలం యనమదలలో జరిగింది.
 
పోలీసుల కథనం ప్రకారం, కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన జొరిగే రామ్‌ప్రసాద్‌ మరికొందరు స్నేహితులతో కలిసి శనివారం ఉదయం సుంకొల్లు పరిధిలోని అటవీభూమిలో వనదేవత గుబ్బలమంగమ్మ గుడికి శంకుస్థాపన చేయడానికి వెళ్లాడు. ఆ గ్రామశివారులోని మామిడితోటలో ఒక రాయికి దండలు వేసి సాధారణ పూజ నిర్వహించారు. 
 
ఆ సమయంలో అటువెళ్లిన చిన్నం ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తి.. క్షుద్రపూజలు జరుగుతున్నాయని భావించి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్కడ క్షుద్రపూజల జాడలు కనిపించలేదు. అనుమానంపై రామ్‌ప్రసాద్‌, పామర్తిసాయి, వెంకటరామయ్య, శివ, మహేష్‌, కాకర్ల వీర్లరాఘవ, చౌదరి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. వీరిద్ద ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments