Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సెలవులు ప్రకటించిన ఏపీ సర్కారు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఈ దసరా సెలవులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఏపీ సర్కారు కూడా ఈ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ఉత్తర్వుల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబరు ఆరో తేదీ వరకు స్కూల్స్‌కు దసరా సెలవులు ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, క్రిస్టియన్, మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు మాత్రమే ఈ సెలవులు ఇచ్చింది. ఏడో తేదీన అన్ని పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం జారీచేసిన జీవోలో పేర్కొంది. 
 
తెలంగాణాలో మాత్రం ఈ నెల 26 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వగా పదో తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా, ఈ విద్యా సంస్థలో మొత్తం 220 పనదినాలు కాగా, మొత్తం 80 రోజులు సెలవులు రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments