Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (19:15 IST)
పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఇక 49 అంతకంటే  తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో కూడా బెటర్‌మెంట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో పరీక్ష రాసేందుకు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది.
 
ఇక ఈ ఏడాది పది పరీక్షలు రాసిన వారికి మాత్రమే బెటర్‌మెంట్‌ రాసే అవకాశం ఉందని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు కూడా టెన్త్ ఫెయిల్ అయ్యారు. 
 
దీనిపై విద్యార్థులలో ఆందోళన అనేది నెలకొంది. దీంతో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యాక వారిని కూడా రెగ్యులర్‌గా పాస్ అయిన వారి జాబితాలో సమానంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments