Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జగనన్న విదేశీ విద్యాదీవెనకు తొలిసారి బటన్ నొక్కుడు

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద తొలిసారి అర్హులైన లబ్దిదారులకు ఆయన శుక్రవారం బటన్ నొక్కి డబ్బులు జమ చేసింది. తొలి విడత సాయం కింద రూ.19.95 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
 
ఈ యేడాది టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరికి ఈ నిధుల పంపిణీ కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో సీఎం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేడు జమ చేశారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లను ట్యూషన్ ఫీజను చెల్లిస్తారు. విద్యార్థులకు విమానం, వీసా చార్జీలను సైతం రీయింబర్స్‌మెంట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments