Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (10:06 IST)
ఆంధ్రప్రదేష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈయన భార్య వాణిశ్రీకి కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో వాణిశ్రీని శ్రీకాకుళంలోని మెడికోవర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, తమ్మినేని సీతారాంకు నాలుగు రోజుల క్రితం వైరస్ సోకడంతో ఆయనను కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తూ వస్తోంది. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న విషయం తెల్సిందే. సోమవారం ఒక్క రోజే ఏకంగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూను సడలిస్తారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments