Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకున్న ఏపీ.. ఇప్పటికే రూ.25 వేల కోట్లు

వరుణ్
సోమవారం, 3 జూన్ 2024 (09:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగే సెక్యూరిటీ వేలంలో పాల్గొనుంది. 18, 20, 22, 25 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఈ మొత్తాన్ని సేకరించనుంది. దీంతో కలిపితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.25 వేల కోట్లు అప్పులు చేసినట్టు లెక్క. ఈ నిధులు బుధవారం ప్రభుత్వ ఖజానాకు జమ కానున్నాయి.
 
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి తాజాగా సేకరిస్తున్న రూ.4 వేల కోట్ల రుణాన్ని తన అనుకూల గుత్తేదార్లకు చెల్లించాలని యోచిస్తోందని టీడీపీ నేత జీవీ రెడ్డి ఆరోపించారు. 'సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలోనే ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఈ సొమ్మును వైకాపా అనుకూల కాంట్రాక్టర్లకు బదలాయించనుంది' అని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments