Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఛే ‘మూడ్’ - ఆంధ్రావాలా.... ఛలో హైదరాబాద్!

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు మళ్లీ వలసలు పెరుగుతున్నాయి. ఈ వలసదారుల్లో ఉద్యోగులు, బిల్డర్లు, వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు. బెజవాడలో పనిలేక తెలంగాణాకు వెళుతున్నట్టు గ్యాస్ వినియోగ గణాంకాల్లో తేలింది. ఆంధ్రాపై భ్రమలు తొలగిపోతుండటంతో ఈ వలసలు పెరిగినట్టు తెలుస్తోంది. 
 
గత మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌‌కు వలస వచ్చిన కుటుంబాల సంఖ్య కనీసం లక్ష అన్నది ఒక అంచనా. హైదరాబాద్‌ నగంలో కొత్తగా వంట గ్యాస్ కనెక్షన్ల మార్పు ద్వారా దీనిని నిర్ధారిస్తున్నారు. ఈ తరహా ట్రాన్స్‌ఫర్లు పెట్టుకున్న వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే ఎక్కువ. ఇక వంట గ్యాసు కనెక్షన్లు లేని వారు మరో రెండు లక్షల మంది ఉన్నట్లు మరో అంచనా. 
 
ఏతావాతా దాదాపు నాలుగు లక్షల మంది ఆంధ్రా వాళ్లు తిరిగి హైదరాబాద్‌‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. ఏపీలోని సామాజిక పరిస్థితుల వల్ల, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆరు నెలల పాటు ఉక్కిరిబిక్కిరయిన ఆంధ్రోడు దిక్కు లేక, ఏపీలో తెరవు లేదన్న నిర్ధారణతో, దశాబ్దాల పాటు తనను కడుపులో దాచుకున్న తెలంగాణాకు తరలిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments