Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం.. చంద్రబాబు దిగ్భ్రాంతి... హరీష్ రావు నివాళులు

హైదరాబాద్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఏ

Webdunia
బుధవారం, 10 మే 2017 (08:45 IST)
హైదరాబాద్‌లో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... నిషిత్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రి నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలాగే, మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ మృతి పట్ల కేంద్రమంత్రి సుజనా చౌదరి, స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రి కామినేని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం నిశిత్ కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 
మరోవైపు... మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి వార్త తెలిసిన వెంటనే బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం అక్కడ నిషిత్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారు నిశిత్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments