Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.. ప్రధాని మోడీతో భేటీనా?

ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లనున్నారు. ఆ రోజున జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (11:46 IST)
ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లనున్నారు. ఆ రోజున జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిద్దరితో చంద్రబాబు సమావేశం అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
 
మరోవైపు, నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, కేంద్రం తీరుపై సీఎంల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అంశాల్లో కేంద్రం తీరు వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇందులో ప్రస్తావించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
 
సమైఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందన్న అంశంపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలపై గట్టిగా అభ్యంతరం తెలపాలని ఈ నెల 17వ తేదీన జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎంఓ ఆఫీసు కసరత్తు ప్రారంభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments