Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో దిశకు ఆమోదం... మరుక్షణమే అమ్మాయిపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు కఠిన శిక్షలు విధించేలా దిశ పేరుతో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్రవేసింది. అయితే, ఈ చట్టానికి ఆమోదం తెలిపి కొన్ని గంటలు కూడా గడవకముందే గుంటూరు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 
 
గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్ విద్యార్థి లక్ష్మణరెడ్డి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నగరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లు తెలిసింది. బాధిత బాలికకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిన రోజే ఈ ఘటన జరగడంతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments