Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో దిశకు ఆమోదం... మరుక్షణమే అమ్మాయిపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు కఠిన శిక్షలు విధించేలా దిశ పేరుతో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్రవేసింది. అయితే, ఈ చట్టానికి ఆమోదం తెలిపి కొన్ని గంటలు కూడా గడవకముందే గుంటూరు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 
 
గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్ విద్యార్థి లక్ష్మణరెడ్డి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నగరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లు తెలిసింది. బాధిత బాలికకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిన రోజే ఈ ఘటన జరగడంతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments