Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై పెట్రోల్ ... బీడీ వెలిగించి అగ్గిపుల్ల పడేసిన వ్యక్తి.. ఒక్కసారిగా మంటలు? (Video)

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (15:12 IST)
రోడ్డుపై పెట్రోల్ పడివుంది. ఈ విషయాన్ని గమనించని ఓ వ్యక్తి.. బీడీ వెలిగించి అగ్గిపుల్లను కిందపడేశాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఆ పక్కనే ఉన్న ద్విచక్రవాహనాని కూడా అంటున్నాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం - కళ్యాణదుర్గంలో ఒక వ్యక్తి క్యానులో పెట్రోల్ తీసుకొని వెళ్తుండగా క్యాన్ కింద పడి.. పెట్రోల్ రోడ్‌పై పడి పోయింది. అయితే ఇది గమనించని ఒక వ్యక్తి బీడీ ముట్టించికొని అగ్గి పుల్ల రోడ్డుపై వేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని పక్కన ఉన్న బైక్‌లకు అంటుకున్నాయి. ఆ  వీడియోను చూడండి.. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments