Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై పెట్రోల్ ... బీడీ వెలిగించి అగ్గిపుల్ల పడేసిన వ్యక్తి.. ఒక్కసారిగా మంటలు? (Video)

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (15:12 IST)
రోడ్డుపై పెట్రోల్ పడివుంది. ఈ విషయాన్ని గమనించని ఓ వ్యక్తి.. బీడీ వెలిగించి అగ్గిపుల్లను కిందపడేశాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఆ పక్కనే ఉన్న ద్విచక్రవాహనాని కూడా అంటున్నాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం - కళ్యాణదుర్గంలో ఒక వ్యక్తి క్యానులో పెట్రోల్ తీసుకొని వెళ్తుండగా క్యాన్ కింద పడి.. పెట్రోల్ రోడ్‌పై పడి పోయింది. అయితే ఇది గమనించని ఒక వ్యక్తి బీడీ ముట్టించికొని అగ్గి పుల్ల రోడ్డుపై వేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని పక్కన ఉన్న బైక్‌లకు అంటుకున్నాయి. ఆ  వీడియోను చూడండి.. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments