Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దు.. యాదవ సంఘం

Webdunia
సోమవారం, 31 మే 2021 (11:26 IST)
ఆనందయ్య ఆయుర్వేద మందుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో అన్ని అనుమతులు రానున్నాయని ఈ మేరకు తమకు ఆశాభావం ఉందని యాదవ సంఘం జిల్లా నేత ఓట్టూరు సంపత్ యాదవ్ పేర్కొన్నారు. 
 
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య శిష్యులు ఎప్పుడు కరోనా బాధితులకు సేవలు చేస్తూ అతి దగ్గరగా ఉండడం వల్ల ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చి ఉంటుందన్నారు. దీనిని మీడియా చిలవలు పలవలు చేయవద్దన్నారు
.
ప్రతి 14 రోజులకు ఒకసారి ఆనందయ్య శిష్యులు ఆయుర్వేద మందు తీసుకుంటారని, ఇటీవల కాలంలో మందు అందక తీసుకోలేదన్నారు. కృష్ణపట్నంలో ఏ ఒక్కరు కూడా మాస్కు ధరించరని.. ఇది ఆనందయ్య ఆయుర్వేద మందు పని తనానికి నిదర్శనమన్నారు.
 
సోమవారం ఆయూష్ తరుపున అన్ని అనుమతులు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరికి ఆయుర్వేద మందు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా, కరోనా బాధితులను భయాందోళనలకు గురిచేసేలా మీడియా ప్రచారం చేయొద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments