Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి బ్రిడ్జి ప్రమాదం: ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (19:09 IST)
విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్లు కూలడంతో ప్రమాదం జరిగింది.

అటుగా వెళ్తున్న కారుపై వంతెన సైడ్‌ పిల్లర్లు పడటంతో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments