Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి బ్రిడ్జి ప్రమాదం: ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (19:09 IST)
విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్లు కూలడంతో ప్రమాదం జరిగింది.

అటుగా వెళ్తున్న కారుపై వంతెన సైడ్‌ పిల్లర్లు పడటంతో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments